మటన్ మధన సుందరి

Durga
 కావలసిన పధార్థాలు : మాసం : అరకిలో మిరియాలు: ఆరు, ఎండుమిర్చి : 4 ఆవాలు,జీలకర్ర, పసుపు, ధనియాలు తలో అరచెంచా చొప్పున రుబ్బేసి పెట్టాలి. నీరుల్లిపాయ : పెద్దది 1 వెల్లుల్లి పాయ :1 పచ్చిమర్చి : 6 అల్లం ముక్క: అంగుళం ముక్క చక్రాలుగా తరిగి పోసుకోవాలి. వెనిగర్ : అరచెంచా దాల్చినచెక్క : 1 చిన్నముక్క లవంగాలు : 3 కలిపి ముద్దనూరాలి తయారీ చేసేవిధానం : అరకిలో మాంసం ముక్కల్ని శుభ్రంగా కడిగి గిన్నెలో వేసి చెక్కలవంగాల ముద్ద పట్టించి సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. అది ఉడకగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపాయ ముక్కలు పొటేటా, క్యాబేజీ కూడావేసి ఎంచక్కా ఉడికించి దింపుకోవాలి. మీరు అనుకున్న మటన్ మదన సుందరి రెడీ.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: